న్యూఢిల్లీ:
★ పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి ఆరోపణలు, ఫిర్యాదులపై కేంద్రం స్పందించింది.
★ ప్రాజెక్టు కాంట్రాక్టు నిబంధనల్లో ఉల్లంఘనలు జరగలేదని కేంద్ర జలశక్తి శాఖ తేల్చి చెప్పింది.
★ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రధాని కార్యాలయానికి జలశక్తి శాఖ నివేదిక పంపింది.
★ నిర్ణయాలన్నీ అధీకృత సంస్థల అనుమతితోనే జరిగాయని స్పష్టం చేసింది.
★ 2017-18లో నాటి గుత్తేదారు జాప్యం వల్ల మరొకరికి నామినేషన్ పద్ధతిపై గత ప్రభుత్వం ఇచ్చిందని పేర్కొంది.
★ 60-సి నిబంధన మేరకే కాంట్రాక్టు సంస్థను మార్చినట్లు జలశక్తి శాఖ తెలిపింది.
★ గుత్తేదార్లకు నిర్మాణపనులు అప్పగించే బాధ్యత రాష్ట్ర పరిధిలోనే ఉందని పేర్కొంది.
★ ధరల పెరుగుదలకు అనేక అంశాలు ముడిపడి ఉన్నాయని వివరించింది.
★ లావాదేవీ ఛార్జీల చెల్లింపుల ఆరోపణపై అవినీతి నిరోధక శాఖ విచారణ చేస్తోందని పేర్కొంది.
★ విజిలెన్స్ అధికారులూ విచారణ చేపట్టారని పీఎంవోకు జలశక్తి శాఖ చెప్పింది.
★ పునరావాస ప్యాకేజీలో అక్రమాలు జరిగాయన్న ఫిర్యాదులపై పీఎంవో వివరణ కోరింది.
★ పీఎంవో అడిగిన వివరణపై కేంద్ర జలశక్తి శాఖ సవివర నివేదిక పంపింది.
★ పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి ఆరోపణలు, ఫిర్యాదులపై కేంద్రం స్పందించింది.
★ ప్రాజెక్టు కాంట్రాక్టు నిబంధనల్లో ఉల్లంఘనలు జరగలేదని కేంద్ర జలశక్తి శాఖ తేల్చి చెప్పింది.
★ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రధాని కార్యాలయానికి జలశక్తి శాఖ నివేదిక పంపింది.
★ నిర్ణయాలన్నీ అధీకృత సంస్థల అనుమతితోనే జరిగాయని స్పష్టం చేసింది.
★ 2017-18లో నాటి గుత్తేదారు జాప్యం వల్ల మరొకరికి నామినేషన్ పద్ధతిపై గత ప్రభుత్వం ఇచ్చిందని పేర్కొంది.
★ 60-సి నిబంధన మేరకే కాంట్రాక్టు సంస్థను మార్చినట్లు జలశక్తి శాఖ తెలిపింది.
★ గుత్తేదార్లకు నిర్మాణపనులు అప్పగించే బాధ్యత రాష్ట్ర పరిధిలోనే ఉందని పేర్కొంది.
★ ధరల పెరుగుదలకు అనేక అంశాలు ముడిపడి ఉన్నాయని వివరించింది.
★ లావాదేవీ ఛార్జీల చెల్లింపుల ఆరోపణపై అవినీతి నిరోధక శాఖ విచారణ చేస్తోందని పేర్కొంది.
★ విజిలెన్స్ అధికారులూ విచారణ చేపట్టారని పీఎంవోకు జలశక్తి శాఖ చెప్పింది.
★ పునరావాస ప్యాకేజీలో అక్రమాలు జరిగాయన్న ఫిర్యాదులపై పీఎంవో వివరణ కోరింది.
★ పీఎంవో అడిగిన వివరణపై కేంద్ర జలశక్తి శాఖ సవివర నివేదిక పంపింది.

