అమరావతి:
★ సీఎం జగన్కు తెలియకుండా ఎంపీ విజయసాయిరెడ్డి తనకు షోకాజు నోటీసు ఇచ్చాడనుకుంటున్నానని అనుమానం వ్యక్తం చేశారు.
★ విజయసాయిరెడ్డికి తనపై కోపమెందుకో తెలియట్లేదన్నారు.
★ విజయసాయిరెడ్డితో తనకు ఎలాంటి పోటీ లేదని తెలిపారు.
★ వైసీపీలో విజయసాయిరెడ్డి నెంబర్-2గా ఉన్నారని తెలపారు.
★ వైసీపీలో నిజమైన స్వామిభక్తి ఉన్న ఎంపీని తానేనని స్పష్టం చేశారు.
★ తనకు షోకాజ్ నోటీసు పంపారనేది మీడియాలో చూశానని, షోకాజ్ నోటీస్ పేరుతో డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు.
★ పదవిని తీసేందుకు కుట్రలు పన్నుతున్నారని రఘురామకృష్ణంరాజు ఆరోపించారు.
★ 29న మధ్యాహ్నం 12 గంటలకు సమాధానం చెబుతానని, ప్రజాసమస్యల కోసమే తన పోరాటమని రఘురామకృష్ణంరాజు చెప్పారు.
★ సీఎం జగన్కు తెలియకుండా ఎంపీ విజయసాయిరెడ్డి తనకు షోకాజు నోటీసు ఇచ్చాడనుకుంటున్నానని అనుమానం వ్యక్తం చేశారు.
★ విజయసాయిరెడ్డికి తనపై కోపమెందుకో తెలియట్లేదన్నారు.
★ విజయసాయిరెడ్డితో తనకు ఎలాంటి పోటీ లేదని తెలిపారు.
★ వైసీపీలో విజయసాయిరెడ్డి నెంబర్-2గా ఉన్నారని తెలపారు.
★ వైసీపీలో నిజమైన స్వామిభక్తి ఉన్న ఎంపీని తానేనని స్పష్టం చేశారు.
★ తనకు షోకాజ్ నోటీసు పంపారనేది మీడియాలో చూశానని, షోకాజ్ నోటీస్ పేరుతో డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు.
★ పదవిని తీసేందుకు కుట్రలు పన్నుతున్నారని రఘురామకృష్ణంరాజు ఆరోపించారు.
★ 29న మధ్యాహ్నం 12 గంటలకు సమాధానం చెబుతానని, ప్రజాసమస్యల కోసమే తన పోరాటమని రఘురామకృష్ణంరాజు చెప్పారు.

