న్యూఢిల్లీ:
★ భారత్ శాంతిని కోరుకుంటుందని, కవ్వింపు చర్యలకు పాల్పడితే ఎలాంటి పరిస్థితుల్లోనైనా తగిన రీతిలో బదులిస్తుందని ప్రధాని మోదీ అన్నారు.
★ లద్దాఖ్లోని గాల్వన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన భారత్ సైనికులకు ప్రధాని మోదీ రెండు నిమిషాల సేపు మౌనం పాటించి నివాళులర్పించారు.
★ దేశ రక్షణలో అమరులైన సైనికుల త్యాగాలు వృథా కావని, దేశం వాటిని తప్పక గుర్తుపెట్టుకుంటుందన్నారు.
★ ఈ మేరకు కరోనాపై సమీక్షలో భాగంగా ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.
★ హోం మంత్రి అమిత్ షా, 15 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
★ దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికుల త్యాగాలు వృథా కావని జాతికి ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను.
★ దేశ ఐక్యత, సార్వభౌమాధికారం విషయంలో ఎలాంటి రాజీలేదు.
★ భారత్ శాంతిని కోరుకుంటుందన్నారు.
★ కవ్వింపు చర్యలకు పాల్పడితే తగిన రీతిలో స్పందించే సత్తా భారత్కు ఉందని ప్రధాని మోదీ అన్నారు.
★ భారత్ శాంతిని కోరుకుంటుందని, కవ్వింపు చర్యలకు పాల్పడితే ఎలాంటి పరిస్థితుల్లోనైనా తగిన రీతిలో బదులిస్తుందని ప్రధాని మోదీ అన్నారు.
★ లద్దాఖ్లోని గాల్వన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన భారత్ సైనికులకు ప్రధాని మోదీ రెండు నిమిషాల సేపు మౌనం పాటించి నివాళులర్పించారు.
★ దేశ రక్షణలో అమరులైన సైనికుల త్యాగాలు వృథా కావని, దేశం వాటిని తప్పక గుర్తుపెట్టుకుంటుందన్నారు.
★ ఈ మేరకు కరోనాపై సమీక్షలో భాగంగా ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.
★ హోం మంత్రి అమిత్ షా, 15 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
★ దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికుల త్యాగాలు వృథా కావని జాతికి ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను.
★ దేశ ఐక్యత, సార్వభౌమాధికారం విషయంలో ఎలాంటి రాజీలేదు.
★ భారత్ శాంతిని కోరుకుంటుందన్నారు.
★ కవ్వింపు చర్యలకు పాల్పడితే తగిన రీతిలో స్పందించే సత్తా భారత్కు ఉందని ప్రధాని మోదీ అన్నారు.

