అమరావతి:
★ కుడి చేత్తో ఇచ్చి ఎడమ చేతితో లాగేసుకుంటుంది ''యుశ్రారైకాపా'' ప్రభుత్వం.
★ దానికి నిదర్శనమే
రివర్స్ టెండర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పేదలకు ఇచ్చే రేషన్ సరుకుల ధరలను భారీగా పెంచడం.
★ కందిపప్పు పై కిలోకు రూ.27, పంచదారపై కిలోకు రూ.14 ఒకేసారి పెంచేసింది.
★ దీనివల్ల సంవత్సరానికి పేదలపై 600 కోట్ల రూపాయల భారం పడుతుంది.
★ కుడి చేత్తో ఇచ్చి ఎడమ చేతితో లాగేసుకుంటుంది ''యుశ్రారైకాపా'' ప్రభుత్వం.
★ దానికి నిదర్శనమే
రివర్స్ టెండర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పేదలకు ఇచ్చే రేషన్ సరుకుల ధరలను భారీగా పెంచడం.
★ కందిపప్పు పై కిలోకు రూ.27, పంచదారపై కిలోకు రూ.14 ఒకేసారి పెంచేసింది.
★ దీనివల్ల సంవత్సరానికి పేదలపై 600 కోట్ల రూపాయల భారం పడుతుంది.

