అమరావతి:
★ సంక్షోభ సమయంలో ముందుండి పోరాడుతున్న ఆసుపత్రి సిబ్బంది ధర్నా చేసే పరిస్థితి తీసుకొచ్చారు.
★ గతంలో మాస్క్ అడిగినందుకు మూర్ఖంగా వ్యవహరించి డాక్టర్ పై పిచ్చివాడనే ముద్ర వేసారు.
★ ప్రభుత్వం మరో సారి భేషజాలకు పోకుండా విశాఖపట్నం ప్రభుత్వ ఈఎన్టీ ఆసుపత్రిలో సిబ్బంది ఎదుర్కుంటున్న సమస్యలు పరిష్కరించాలి.
★ ఫ్రంట్ లైన్ వారియర్స్ కే భరోసా లేకపోతే ప్రజల్లో మరింత ఆందోళన పెరిగే ప్రమాదం ఉంటుంది.

