అమరావతి:
♦️కరోనా ఎఫెక్ట్ తో ఎప్పుడూ లేని విధంగా వినూత్నంగా సమావేశాలు నిర్వహణ.
♦️ఉదయం 9 గంటలకు సచివాలయంలో క్యాబినెట్ భేటీ,బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేయనున్న క్యాబినెట్.
♦️10 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉభయసభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగం.
♦️దేశ చరిత్రలో మొదటిసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగాన్ని వినిపించనున్న గవర్నర్.
♦️గవర్నర్ ప్రసంగం తర్వాత సభవాయిదా.
♦️వాయిదా తర్వాత సమావేశం కానున్న బీఏసీ.
♦️బీఏసీ ముగిసిన తర్వాత గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం.
♦️ఆ తర్వాత సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం.
♦️సుమారు 2లక్షల 60 వేల కోట్లతో బడ్జెట్ ప్రతిపాదనలు.
♦️అసెంబ్లీ ప్రాంగణంలోకి మంత్రులు,ఎమ్యెల్యే, ఎమ్మెల్సీల గన్ మెన్లకు,పీఎస్ లకు అనుమతి నిరాకరణ.
♦️అసెంబ్లీ ప్రాంగణంలో ఎలాంటి ఆందోళనలు,ప్లకార్డులు ప్రదర్శనకు అనుమతి నిరాకరణ.
♦️అసెంబ్లీ మీడియా పాయింట్ సైతం మూసివేత.
♦️సందర్శకులకు ఎలాంటి అనుమతి లేదు.
♦️కరోనా ఎఫెక్ట్ తో ఎప్పుడూ లేని విధంగా వినూత్నంగా సమావేశాలు నిర్వహణ.
♦️ఉదయం 9 గంటలకు సచివాలయంలో క్యాబినెట్ భేటీ,బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేయనున్న క్యాబినెట్.
♦️10 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉభయసభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగం.
♦️దేశ చరిత్రలో మొదటిసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగాన్ని వినిపించనున్న గవర్నర్.
♦️గవర్నర్ ప్రసంగం తర్వాత సభవాయిదా.
♦️వాయిదా తర్వాత సమావేశం కానున్న బీఏసీ.
♦️బీఏసీ ముగిసిన తర్వాత గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం.
♦️ఆ తర్వాత సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం.
♦️సుమారు 2లక్షల 60 వేల కోట్లతో బడ్జెట్ ప్రతిపాదనలు.
♦️అసెంబ్లీ ప్రాంగణంలోకి మంత్రులు,ఎమ్యెల్యే, ఎమ్మెల్సీల గన్ మెన్లకు,పీఎస్ లకు అనుమతి నిరాకరణ.
♦️అసెంబ్లీ ప్రాంగణంలో ఎలాంటి ఆందోళనలు,ప్లకార్డులు ప్రదర్శనకు అనుమతి నిరాకరణ.
♦️అసెంబ్లీ మీడియా పాయింట్ సైతం మూసివేత.
♦️సందర్శకులకు ఎలాంటి అనుమతి లేదు.

