728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 4, 2020

ఇంగ్లీష్ మీడియంపై హైకోర్టు ఆదేశాలను సుప్రీంలో సవాల్‌ చేసిన ఏపీ ప్రభుత్వం

ఢిల్లీ:
🔹ఇంగ్లీష్ మీడియంపై ఏపీ ప్రభుత్వ జీవోలు 81, 85లను రద్దు చేసిన హైకోర్టు.

🔹పేద విద్యార్థుల కోసమే ఇంగ్లీష్‌ మీడియం తప్పనిసరి చేస్తున్నామన్న ప్రభుత్వం.

🔹మాతృభాషలోనే ప్రాథమిక విద్య కొనసాగాలంటూ జీవోలు కొట్టివేసిన హైకోర్టు.

🔹హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం.

🔹80 శాతానికి పైగా విద్యార్థుల తల్లిదండ్రులు ఇంగ్లీష్‌ మీడియాన్ని కోరుకుంటున్నారని ..
సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌లో పేర్కొన్న ఏపీ ప్రభుత్వం.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఇంగ్లీష్ మీడియంపై హైకోర్టు ఆదేశాలను సుప్రీంలో సవాల్‌ చేసిన ఏపీ ప్రభుత్వం Rating: 5 Reviewed By: NEWS UPDATE