అమరావతి:
♦️డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల.
♦️ఈ నెల 18న దీనికి సంబంధించిన వెలువడనున్న నోటిఫికేషన్.
♦️జులై 6న జరగనున్న పోలింగ్.
♦️నామినేషన్లు దాఖలు చేసేందుకు ఈ నెల 25 వరకు గడువు.
♦️26న నామినేషన్లను పరిశీలన.
♦️29 వరకు నామినేషన్ ఉపసంహరణకు అవకాశం.
♦️శాసనసభ్యుల కోటాలో భర్తీ కానున్న స్థానం.
♦️జులై 6న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్.
♦️అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు.
♦️డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల.
♦️ఈ నెల 18న దీనికి సంబంధించిన వెలువడనున్న నోటిఫికేషన్.
♦️జులై 6న జరగనున్న పోలింగ్.
♦️నామినేషన్లు దాఖలు చేసేందుకు ఈ నెల 25 వరకు గడువు.
♦️26న నామినేషన్లను పరిశీలన.
♦️29 వరకు నామినేషన్ ఉపసంహరణకు అవకాశం.
♦️శాసనసభ్యుల కోటాలో భర్తీ కానున్న స్థానం.
♦️జులై 6న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్.
♦️అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు.

