728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 10, 2020

హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదులు ముగ్గురు రాజీనామా

అమరావతి:
★ హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదులు ముగ్గురు రాజీనామా చేశారు.

★ న్యాయవాదులు పెనుమాక వెంకట్రావు, గడ్డం సతీష్‌బాబు, షేక్‌ హబీబ్‌ రాజీనామా చేశారు.

★ అన్ని కేసుల్లో తీర్పులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తుండటంతో ముగ్గురు న్యాయవాదుల రాజీనామాను ప్రభుత్వం ఆమోదించింది.

★ న్యాయవాదులను త్వరలో నోటిఫికేషన్‌ ద్వారా ప్రభుత్వం భర్తీ చేయనుంది.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదులు ముగ్గురు రాజీనామా Rating: 5 Reviewed By: NEWS UPDATE