728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
June 10, 2020

నేటి నుంచి సామాన్యులకు అందుబాటులోకి దుర్గమ్మ దర్శనం

విజయవాడ:
♦️ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు దర్శనం.

♦️అమ్మవారి దర్శనం కోసం ఆన్లైన్ లో మాత్రమే టికెట్స్ బుక్ చేసుకోవాలి.

♦️టైమ్ స్లాట్ ప్రకారం అమ్మవారి దర్శనము.

♦️గంటకి 250 మంది అమ్మవారి దర్శనానికి అనుమతి.

♦️అమ్మవారి దర్శనంకి వచ్చిన భక్తులకు ముఖ దర్శనం మాత్రమే అనుమతి.

♦️తీర్థం, శఠగోపురం నిషేధం.

♦️అమ్మవారి దర్శనముకి వచ్చే భక్తులు తప్పనిసరిగా ఆధార్ కార్డ్, మాస్క్ ఉండాలి.

♦️10సంవత్సరాలు లోపు, 65 సంవత్సరాలు నిండిన, గర్భిణులు దర్శనంకి రాకపోవటం మంచిది.

♦️లిఫ్ట్ సౌకర్యం లేదు.. క్యూ లైన్ లో నుంచి మాత్రమే అనుమతి.

♦️అన్నదానము లో పులిహోర, దద్దోజనం ప్యాకింగ్ చేసి పంపిణీ.

♦️కేశఖండన శాలలో గంటకి 3గురుకి అనుమతి.. కేశఖండనకు ఆన్లైన్ లోనే టికెట్స్ బుకింగ్ తప్పనిసరి.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: నేటి నుంచి సామాన్యులకు అందుబాటులోకి దుర్గమ్మ దర్శనం Rating: 5 Reviewed By: NEWS UPDATE