అమరావతి:
★ అక్రమ మద్యం రవాణాలో సీజ్ చేసిన వాహనాల విడుదలపై దాఖలైన పిటిషన్ను హైకోర్టు విచారణ చేపట్టింది.
★ వాహనాల విడుదలలో అధికారులు నిబంధనలను పాటించట్లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.
★ వాహనాల విడుదలపై ప్రభుత్వ న్యాయవాది ఇచ్చిన వివరణతో హైకోర్టు సంతృప్తి చెందలేదు.
★ దీంతో రాష్ట్ర డీజీపీ కోర్టుకు హాజరుకావాలని ఆదేశిస్తూ.
★ తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.
★ అక్రమ మద్యం రవాణాలో సీజ్ చేసిన వాహనాల విడుదలపై దాఖలైన పిటిషన్ను హైకోర్టు విచారణ చేపట్టింది.
★ వాహనాల విడుదలలో అధికారులు నిబంధనలను పాటించట్లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.
★ వాహనాల విడుదలపై ప్రభుత్వ న్యాయవాది ఇచ్చిన వివరణతో హైకోర్టు సంతృప్తి చెందలేదు.
★ దీంతో రాష్ట్ర డీజీపీ కోర్టుకు హాజరుకావాలని ఆదేశిస్తూ.
★ తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.

