అమరావతి:
★ చంద్రబాబు హయాంలో ఏపీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ 1.
★ జగన్ రెడ్డి రాజ్యంలో ఏపీ ఈజ్ ఆఫ్ కిల్లింగ్ బిజినెస్ లో నెంబర్ 1.
★ జగన్ రెడ్డి పాలన చూసి రాష్ట్రానికి వచ్చే కంపెనీ లేదు.
★ ఉన్న కంపెనీలను ఆయన ఉండనివ్వరు.
★ పార్టీలో చేరితే కండువా లేకపోతే వేధింపులు.
★ కక్ష సాధింపులో భాగంగానే అమర్ రాజాకి కేటాయించిన భూములు వెనక్కి తీసుకున్నారు.
★ 22 మంది ఎంపీలు ఉన్నా సాధించింది శూన్యం.
★ టిడిపి ఎంపీలు ముగ్గురైనా ప్రత్యేకహోదా దగ్గర నుండి రాష్ట్ర సమస్యల వరకూ
ఢిల్లీలో పోరాడుతున్న తీరుని జీర్ణించుకోలేకే ఎంపీ, గల్లా జయదేవ్ పై ఇటువంటి చర్యలకు పూనుకున్నారు.
★ చంద్రబాబు హయాంలో ఏపీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ 1.
★ జగన్ రెడ్డి రాజ్యంలో ఏపీ ఈజ్ ఆఫ్ కిల్లింగ్ బిజినెస్ లో నెంబర్ 1.
★ జగన్ రెడ్డి పాలన చూసి రాష్ట్రానికి వచ్చే కంపెనీ లేదు.
★ ఉన్న కంపెనీలను ఆయన ఉండనివ్వరు.
★ పార్టీలో చేరితే కండువా లేకపోతే వేధింపులు.
★ కక్ష సాధింపులో భాగంగానే అమర్ రాజాకి కేటాయించిన భూములు వెనక్కి తీసుకున్నారు.
★ 22 మంది ఎంపీలు ఉన్నా సాధించింది శూన్యం.
★ టిడిపి ఎంపీలు ముగ్గురైనా ప్రత్యేకహోదా దగ్గర నుండి రాష్ట్ర సమస్యల వరకూ
ఢిల్లీలో పోరాడుతున్న తీరుని జీర్ణించుకోలేకే ఎంపీ, గల్లా జయదేవ్ పై ఇటువంటి చర్యలకు పూనుకున్నారు.

