అమరావతి:
★ జగన్ రెడ్డికి ప్రచార ఆర్భాటంపై ఉన్న శ్రద్ధ మహిళలకు రక్షణ కల్పించడంపై లేదు.
★ తొలి దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభమైన రాజమండ్రిలో బాలిక సామూహిక అత్యాచారానికి గురైంది.
★ ఏడాది పాలన లో 234 అత్యాచార, వేధింపుల ఘటనలు జరిగాయి.
★ జగన్ చెప్పినట్టు ఒక్క మహిళకైనా 21 రోజుల్లో న్యాయం జరిగిందా?
★ ఒళ్ళు తెలియకుండా బరితెగిస్తున్న మృగాళ్లకు శిక్ష పడిందా?
★ దిశ తప్పిన దిశ చట్టాన్ని పట్టాలెక్కించి నిందితులను కఠినంగా శిక్షించాలి అని అన్నారు.
★ జగన్ రెడ్డికి ప్రచార ఆర్భాటంపై ఉన్న శ్రద్ధ మహిళలకు రక్షణ కల్పించడంపై లేదు.
★ తొలి దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభమైన రాజమండ్రిలో బాలిక సామూహిక అత్యాచారానికి గురైంది.
★ ఏడాది పాలన లో 234 అత్యాచార, వేధింపుల ఘటనలు జరిగాయి.
★ జగన్ చెప్పినట్టు ఒక్క మహిళకైనా 21 రోజుల్లో న్యాయం జరిగిందా?
★ ఒళ్ళు తెలియకుండా బరితెగిస్తున్న మృగాళ్లకు శిక్ష పడిందా?
★ దిశ తప్పిన దిశ చట్టాన్ని పట్టాలెక్కించి నిందితులను కఠినంగా శిక్షించాలి అని అన్నారు.

