728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 17, 2020

ఏపీలో 500 దాటిన కరోనా మృతుల సంఖ్య

అమరావతి:
🔷 ఏపీలో కొత్తగా 2,602 కరోనా కేసులు, 42 మరణాలు.

🔷 మొత్తం 40,646కి చేరిన పాజిటివ్ కేసులు.

🔷 ఏపీలో ఇప్పటి వరకూ 534 కరోనా మరణాలు.

🔷 ఏపీలో యాక్టివ్ కేసులు 19,814.. డిశ్చార్జ్ 20,298.

🔷 గడిచిన 24 గంటల్లో 20,245 మందికి కరోనా పరీక్షలు.

🔷 ఏపీలో ఇప్పటివరకు 12,60,512 మందికి కరోనా టెస్టులు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఏపీలో 500 దాటిన కరోనా మృతుల సంఖ్య Rating: 5 Reviewed By: NEWS UPDATE