గుంటూరు:
★ గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో శవాలు పేరుకుపోయాయి.
★ ఆసుపత్రి మార్చురీ సామర్ధ్యం 20 మృతదేహాలు కాగా ఇప్పటికే 42 మృత దేహాలు ఉన్నట్టు సమాచారం.
★ పేరుకుపోయిన మృతదేహాలకు సామూహిక ఖననంపై అధికారులు నేడు నిర్ణయం తీసుకోనున్నారు.
★ ఇప్పటికే 29 మృతదేహాలను గుంటూరు నగర పాలక సంస్థ ఖననం చేసిందని తెలుస్తోంది.
★ చనిపోయిన వారి బంధువులకి ఫోన్లు చేసి చెబుతున్నా మృతదేహాలను తీసుకెళ్లటం లేదని ఎక్కడ భద్రపరచాలో తెలియటం లేదని అధికారులు చెబుతున్నారు.
★ కొందరు వైద్యం చేయించుకోవడానికి వచ్చి చనిపోగానే వారి బంధువులు కరోనా ఉందేమోనన్న భయంతో మృతదేహాలను వదిలేసి వెళుతున్నట్టు తెలుస్తోంది.
★ గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో శవాలు పేరుకుపోయాయి.
★ ఆసుపత్రి మార్చురీ సామర్ధ్యం 20 మృతదేహాలు కాగా ఇప్పటికే 42 మృత దేహాలు ఉన్నట్టు సమాచారం.
★ పేరుకుపోయిన మృతదేహాలకు సామూహిక ఖననంపై అధికారులు నేడు నిర్ణయం తీసుకోనున్నారు.
★ ఇప్పటికే 29 మృతదేహాలను గుంటూరు నగర పాలక సంస్థ ఖననం చేసిందని తెలుస్తోంది.
★ చనిపోయిన వారి బంధువులకి ఫోన్లు చేసి చెబుతున్నా మృతదేహాలను తీసుకెళ్లటం లేదని ఎక్కడ భద్రపరచాలో తెలియటం లేదని అధికారులు చెబుతున్నారు.
★ కొందరు వైద్యం చేయించుకోవడానికి వచ్చి చనిపోగానే వారి బంధువులు కరోనా ఉందేమోనన్న భయంతో మృతదేహాలను వదిలేసి వెళుతున్నట్టు తెలుస్తోంది.

