న్యూఢిల్లీ:
★ భారత పారిశ్రామిక దిగ్గజం ముఖేశ్ అంబానీ అరుదైన ఘనత సాధించారు.
★ సంపన్నుల జాబితాలో ఆయన అపర దానకర్ణుడిగా పేరుగాంచిన వారెన్ బఫెట్ను వెనక్కినెట్టారు.
★ బ్లూమ్బర్గ్ సంపన్నుల సూచీ ప్రకారం ప్రపంచ కుబేరుల్లో ఎనిమిదో స్థానానికి చేరుకున్నారు.
★ ఆసియా నుంచి టాప్-10లో ఉన్న ఒకే ఒక్కరు ముఖేశ్ కావడం గమనార్హం.
★ రిలయన్స్ ఇండస్ట్రీస్ను రుణరహిత సంస్థగా మార్చాలని కంకణం కట్టుకున్న ముఖేశ్ ఆ పనిలో విజయవంతమైన సంగతి తెలిసిందే.
★ ప్రస్తుతం ఆ సంస్థ విలువ 68.3 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
★ బఫెట్ సంస్థ బెర్క్షైర్ హాథవే 67.9 బిలియన్ డాలర్లను దాటేసింది.
★ ఐతే 2.9 బిలియన్ డాలర్లను విరాళంగా ఇవ్వడం, సంస్థ పనితీరు కాస్త మందగించడంతో బఫెట్ తొమ్మిదో స్థానానికి దిగిపోయారు.
★ 2006లోనూ 37 బిలియన్ డాలర్లను విరాళం ఇవ్వడంతో ఆయన ర్యాంకు తగ్గిన సంగతి తెలిసిందే.
★ ఈ ఏడాది రిలయన్స్ ఇండస్ట్రీస్ డిజిటల్ విభాగంలో ఫేస్బుక్, సిల్వర్ లేక్ సహా కొన్ని కంపెనీలు 15 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే.
★ రిలయన్స్ చమురు రిటైల్ వ్యాపారంలో బీపీ పీఎల్సీ బిలియన్ డాలర్ల వాటా కొనుగోలు చేసింది.
★ మొత్తంగా 2020లో ఎంఅండ్ఏ ద్వారా 12శాతానికి పైగా ఒప్పందాలు కుదుర్చుకున్నారు.
★ భారత పారిశ్రామిక దిగ్గజం ముఖేశ్ అంబానీ అరుదైన ఘనత సాధించారు.
★ సంపన్నుల జాబితాలో ఆయన అపర దానకర్ణుడిగా పేరుగాంచిన వారెన్ బఫెట్ను వెనక్కినెట్టారు.
★ బ్లూమ్బర్గ్ సంపన్నుల సూచీ ప్రకారం ప్రపంచ కుబేరుల్లో ఎనిమిదో స్థానానికి చేరుకున్నారు.
★ ఆసియా నుంచి టాప్-10లో ఉన్న ఒకే ఒక్కరు ముఖేశ్ కావడం గమనార్హం.
★ రిలయన్స్ ఇండస్ట్రీస్ను రుణరహిత సంస్థగా మార్చాలని కంకణం కట్టుకున్న ముఖేశ్ ఆ పనిలో విజయవంతమైన సంగతి తెలిసిందే.
★ ప్రస్తుతం ఆ సంస్థ విలువ 68.3 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
★ బఫెట్ సంస్థ బెర్క్షైర్ హాథవే 67.9 బిలియన్ డాలర్లను దాటేసింది.
★ ఐతే 2.9 బిలియన్ డాలర్లను విరాళంగా ఇవ్వడం, సంస్థ పనితీరు కాస్త మందగించడంతో బఫెట్ తొమ్మిదో స్థానానికి దిగిపోయారు.
★ 2006లోనూ 37 బిలియన్ డాలర్లను విరాళం ఇవ్వడంతో ఆయన ర్యాంకు తగ్గిన సంగతి తెలిసిందే.
★ ఈ ఏడాది రిలయన్స్ ఇండస్ట్రీస్ డిజిటల్ విభాగంలో ఫేస్బుక్, సిల్వర్ లేక్ సహా కొన్ని కంపెనీలు 15 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే.
★ రిలయన్స్ చమురు రిటైల్ వ్యాపారంలో బీపీ పీఎల్సీ బిలియన్ డాలర్ల వాటా కొనుగోలు చేసింది.
★ మొత్తంగా 2020లో ఎంఅండ్ఏ ద్వారా 12శాతానికి పైగా ఒప్పందాలు కుదుర్చుకున్నారు.

