728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 11, 2020

రాజారెడ్డి రాజ్యాంగంలో బాధితులకే వేధింపులు: నారా లోకేష్

అమరావతి:
★ కక్ష సాధింపు కోసం పోలీసు వ్యవస్థను జగన్ రెడ్డి భ్రష్టు పట్టిస్తున్నారు.

★ పోస్టు పెట్టినందుకు గుంటూరు జిల్లా కనమలచెరువుకి చెందిన టిడిపి కార్యకర్త నాసరయ్య  కుటుంబంపై జగన్ రెడ్డి గుండాలు దాడి చేసారు.

★ జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించినందుకు బాధిత కుటుంబం పైనే కేసు పెట్టి వేధిస్తున్నారు పోలీసులు.

★ జగన్ ట్రాప్ లో పడి అడ్డదారులు తొక్కుతున్న పోలీసులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అని అన్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: రాజారెడ్డి రాజ్యాంగంలో బాధితులకే వేధింపులు: నారా లోకేష్ Rating: 5 Reviewed By: NEWS UPDATE