Home > NEWS > చనిపోయింది దళిత యువకుడు కాబట్టి నిర్లక్ష్యమా?: నారా లోకేష్ ANDHRA NEWS చనిపోయింది దళిత యువకుడు కాబట్టి నిర్లక్ష్యమా?: నారా లోకేష్ అమరావతి: ★ మీ పాలనా క్రూరత్వానికి సోదరుడిని కోల్పోయిన సోదరి ఆక్రోశం మీకు వినిపిస్తోందా జగన్ రెడ్డి? ★ చనిపోయింది దళిత యువకుడు కాబట్టి నిర్లక్ష్యమా? ★ కేసును నీరుగార్చాలని చూస్తే సహించం. ★ ఘటనపై నిష్పాక్షిక దర్యాప్తు చేయాలి. ★ ఆ దళిత కుటుంబానికి న్యాయం జరగాలి అని అన్నారు. Advertisements ANDHRA NEWS July 29, 2020