728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 2, 2020

సమయపాలనలో రైల్వేశాఖ సరికొత్త రికార్డు

న్యూఢిల్లీ:
★ భారత రైళ్ళ పేరు చెబితే చాలు.. ఆలస్యానికి మారుపేరన్న అభిప్రాయాలు ఉన్నాయి.

★ కానీ ఇదంతా గతంలో మాట.

★ సమయ పాలనలో భారత రైల్వే శాఖ ఇప్పుడు సరికొత్త రికార్డు సృష్టించింది.

★ వంద శాతం కచ్చితమైన వేళలను రైళ్లు పాటించి రికార్డు నమోదు చేశాయి.

★ వారం రోజుల క్రితం రైళ్ళ కచ్చితమైన వేళలు 99.54 శాతంగా ఉంది.

★ అప్పట్లో ఒక్క రైలు మాత్రమే ఆలస్యమైంది.

★ అయితే అప్పటి రికార్డును చెరిపేస్తూ తాజాగా రైళ్లన్ని సమయానికి గమ్యస్థానాలకు చేరి రికార్డు సృష్టించాయి.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: సమయపాలనలో రైల్వేశాఖ సరికొత్త రికార్డు Rating: 5 Reviewed By: NEWS UPDATE