728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 13, 2020

సీఎం జగన్, సీఎస్ నీలం సాహ్నీలకు బాలకృష్ణ లేఖ

హిందూపురం:
★ సీఎం జగన్, సీఎస్ నీలం సాహ్నీలకు టీడీపీ నేత నందమూరి బాలకృష్ణ విడివిడిగా లేఖలు రాశారు.

★ కొత్త జిల్లాల ఏర్పాటులో హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా మార్చాలని కోరారు.

★ హిందూపురం జిల్లా కేంద్రమైతే అన్ని ప్రాంతాలకు అందుబాటులో ఉంటుందని సూచించారు.

★ హిందూపురం నియోజకవర్గం మాల్గురులో వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని లేఖలో పేర్కొన్నారు.

★ మాల్గురులో అందుకు సరిపడా భూమి అందుబాటులో ఉందన్నారు.

★ సీఎం, సీఎస్‍తో పాటు ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నానికి బాలకృష్ణ లేఖలు రాశాలు. 
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: సీఎం జగన్, సీఎస్ నీలం సాహ్నీలకు బాలకృష్ణ లేఖ Rating: 5 Reviewed By: NEWS UPDATE