ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందగా ఇద్దరు గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. నరసరావుపేటకు చెందిన వ్యక్తులు చిలకలూరిపేట మీదుగా గుంటూరు వెళుతుండగా కారును కంటైనర్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు పోలీసులు చెబుతున్నారు.
ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి వివరాలు
1) అత్తులూరి బలరాం ఇనుమెట్ల గ్రామము. రాజుపాలెం మండలం.
2)SK. ఫిరో అహ్మద్ 35 పనస తోట . నరసరావుపేట
3) వింజమూరి హరికృష్ణ, శ్రీనివాస్ నగర్. నరసరావుపేట
4) మేడసాని వెంకట శ్రీ చందు,25 శ్రీనివాస్ నగర్. నరసరావుపేట.
ఎడ్లపాడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు

