Home > NEWS > ఏపీ హైకోర్టులో స్పీకర్ తమ్మినేని సీతారాంపై పిటిషన్ దాఖలు ANDHRA NEWS ఏపీ హైకోర్టులో స్పీకర్ తమ్మినేని సీతారాంపై పిటిషన్ దాఖలు అమరావతి: కోర్టులపై తమ్మినేని ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదు. పిటిషన్ దాఖలు చేసిన బిజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ నాయుడు. న్యాయ వ్యవస్థపై విశ్వాసం సన్నగిల్లేలా స్పీకర్ వ్యవహరించారని ఆరోపణ. Advertisements ANDHRA NEWS July 07, 2020