అమరావతి:
★ విశాఖలో తెలుగుదేశం పార్టీ అభిమాని నలంద కిషోర్ మృతి విచారకరం.
★ కేవలం సోషల్ మీడియాలో పోస్టు ఫార్వార్డ్ చేసినందుకు ప్రభుత్వం ఆయనపై కక్షగట్టి.. అక్రమ కేసు పెట్టి.. ఆరోగ్యం బాగాలేదని చెప్పినా, ఆయన వయసును కూడా లెక్కచేయకుండా విశాఖ నుంచి కర్నూలుకు తీసుకుపోయారు.
★ అంత అవసరం ఏమొచ్చింది? ఆయనేమైనా తీవ్రవాదా?
★ నలంద కిషోర్ మృతి కచ్చితంగా ప్రభుత్వం చేసిన హత్య.
★ ఈ హత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి.
★ కిషోర్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
★ ఆ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అన్ని వేళలా అండగా ఉంటుంది అని అన్నారు.
★ విశాఖలో తెలుగుదేశం పార్టీ అభిమాని నలంద కిషోర్ మృతి విచారకరం.
★ కేవలం సోషల్ మీడియాలో పోస్టు ఫార్వార్డ్ చేసినందుకు ప్రభుత్వం ఆయనపై కక్షగట్టి.. అక్రమ కేసు పెట్టి.. ఆరోగ్యం బాగాలేదని చెప్పినా, ఆయన వయసును కూడా లెక్కచేయకుండా విశాఖ నుంచి కర్నూలుకు తీసుకుపోయారు.
★ అంత అవసరం ఏమొచ్చింది? ఆయనేమైనా తీవ్రవాదా?
★ నలంద కిషోర్ మృతి కచ్చితంగా ప్రభుత్వం చేసిన హత్య.
★ ఈ హత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి.
★ కిషోర్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
★ ఆ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అన్ని వేళలా అండగా ఉంటుంది అని అన్నారు.

