Home > NEWS > మోదీకి కృతజ్ఞతలు తెలిపిన రఘురామ కృష్ణరాజు ANDHRA NEWS మోదీకి కృతజ్ఞతలు తెలిపిన రఘురామ కృష్ణరాజు ఏలూరు: ప్రధానమంత్రి మోదీకి, కేంద్ర కేబినెట్కు ఎంపీ రఘురామ కృష్ణరాజు ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో వలస కూలీలకు అద్దె ఇళ్ల భవన సముదాయాలు నిర్మించాలని తీసుకున్న నిర్ణయానికి రఘురామ కృష్ణరాజు కృతజ్ఞతలు తెలిపారు. Advertisements ANDHRA NEWS July 09, 2020