728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 16, 2020

సింహాచల దేవస్థానంలోని గోశాలలో గోవుల మృతి విచారకరం, అశుభం కూడా: చంద్రబాబు

అమరావతి:
★ ఉన్నపళంగా గోవుల సరంక్షణ విధుల్లో ఉన్నవారిని తొలగించినందువల్లే గోవులు మరణించినట్టు తెలుస్తోంది.

★ కుటిల రాజకీయ కుట్రలకు మూగజీవాలను బలి తీసుకోవడం అమానుషం.

★ వంశపారంపర్యంగా వస్తున్న ఆచారాలు, సంస్కృతి, నిర్వహణ విషయాల్లో ప్రభుత్వాలు దురుద్దేశంతో, స్వార్థంతో జోక్యం చేసుకుంటే ఇలాంటి అనర్థాలే జరుగుతాయి.

★ ప్రజల మనోభావాలను గౌరవించి ఇప్పటికైనా గోవుల సంరక్షణకు చర్యలు తీసుకోండి.

★ తొలగించిన ఉద్యోగులను విధుల్లోకి తీసుకోండి.

★ ఇదివరకు తాడేపల్లి గోశాలలో 100 గోవులు మృతి చెందితే చర్యలు లేవు.

★ భారతీయ సంస్కృతిలో ఎంతో ప్రాధాన్యం ఉన్న గోవుల పట్ల ప్రభుత్వం ఇలా నిర్లక్ష్యంగా ఉండటం ఏంటి?
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: సింహాచల దేవస్థానంలోని గోశాలలో గోవుల మృతి విచారకరం, అశుభం కూడా: చంద్రబాబు Rating: 5 Reviewed By: NEWS UPDATE