728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 21, 2020

ప్రజల ప్రాణాలు పోతున్నా పాలకులు నిర్లక్ష్యం వీడరా?: నారా లోకేష్

అమరావతి:
★ జగన్ రెడ్డి చెబుతున్న దానికి క్షేత్ర స్థాయిలో జరుగుతున్న దానికి అసలు పొంతన లేదు.

★ క్వారంటైన్ సెంటర్లలో సదుపాయాలు బాలేదని, కోవిడ్ ఆసుపత్రుల్లో సరైన వైద్యం అందటం లేదని బాధితులు చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

★ ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో కరోనా బాధితుడు మోహన రావు కోవిడ్ ఆసుపత్రిలో సరైన వైద్యం అందడం లేదని, తన ప్రాణాలు కాపాడాలని సెల్ఫీ వీడియో ద్వారా వేడుకున్నారు.

★ ఆ తరువాత జిల్లా అధికారులు స్పందించారు.

★ ప్రజల ప్రాణాలు పోతున్నా పాలకులు నిర్లక్ష్యం వీడరా..? అని అన్నారు. 
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ప్రజల ప్రాణాలు పోతున్నా పాలకులు నిర్లక్ష్యం వీడరా?: నారా లోకేష్ Rating: 5 Reviewed By: NEWS UPDATE