పశ్చిమగోదావరి జిల్లా:
★ వైసీపీ అధికారంలోకి వచ్చాక వృద్ధ్యాప్య ఫించన్ వయోపరిమితిని 65 ఏళ్ల నుంచి 60కి తగ్గిస్తూ అవ్వాతాతల పథకానికి జీవో.
★ 2019 జులై నుంచి అమల్లోకి వస్తుందని జీ ఓ.
★ కానీ ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి అమలు చేస్తున్నారు.
★ దీని వల్ల లబ్దిదారులు 7 నెలల కాలానికి రూ.15,750 నష్టపోయారు.
★ లబ్దిదారులకు ఆ మొత్తం అందేలా ఆదేశాలు ఇవ్వాలని లేఖలో కోరారు.
★ ప్రతీ ఏడాది రూ.250 పెంచుతున్న పెన్షన్ కానుకను.. వైఎస్ జయంతి రోజు నుంచి అమలయ్యేలా చూడాలన్నారు.
★ చెరువులు, పార్కులు, స్థలాల రక్షణకు ప్రభుత్వంతో కలిసి రావాలని రఘురామకృష్ణరాజు పిలుపునిచ్చారు.
★ వైసీపీ అధికారంలోకి వచ్చాక వృద్ధ్యాప్య ఫించన్ వయోపరిమితిని 65 ఏళ్ల నుంచి 60కి తగ్గిస్తూ అవ్వాతాతల పథకానికి జీవో.
★ 2019 జులై నుంచి అమల్లోకి వస్తుందని జీ ఓ.
★ కానీ ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి అమలు చేస్తున్నారు.
★ దీని వల్ల లబ్దిదారులు 7 నెలల కాలానికి రూ.15,750 నష్టపోయారు.
★ లబ్దిదారులకు ఆ మొత్తం అందేలా ఆదేశాలు ఇవ్వాలని లేఖలో కోరారు.
★ ప్రతీ ఏడాది రూ.250 పెంచుతున్న పెన్షన్ కానుకను.. వైఎస్ జయంతి రోజు నుంచి అమలయ్యేలా చూడాలన్నారు.
★ చెరువులు, పార్కులు, స్థలాల రక్షణకు ప్రభుత్వంతో కలిసి రావాలని రఘురామకృష్ణరాజు పిలుపునిచ్చారు.

