728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 6, 2020

ఆంధ్రప్రదేశ్ లో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం వాయిదా

అమరావతి:
★ జులై 8వ తేదీన అర్హులైన పేదలందరికీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.

★ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్బంగా ఇళ్ల పట్టాలను పంపిణీ చేయాలనుకున్నారు.

★ ఇళ్ల పట్టాల కోసం స్థల సేకరణ జరిపింది.

★ అయితే కొన్ని చోట్ల న్యాయపరమైన ఇబ్బందులు ఉండటంతో దీనిని వాయిదా వేసినట్లు తెలిసింది.

★ సుప్రీంకోర్టులో కేసుల ఉన్న కారణంగా ఇళ్ల పట్టాలను ఆగస్టు 15వ తేదీన పంపిణీ చేయాలని నిర్ణయించారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఆంధ్రప్రదేశ్ లో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం వాయిదా Rating: 5 Reviewed By: NEWS UPDATE