728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
July 30, 2020

కరోనా: చిలకలూరిపేట పట్టణంలో కొత్తగా మూడు కేసులు నమోదు... ఇరువురు మృతి

చిలకలూరిపేట: పట్టణంలో ఈ రోజు మూడు ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఒకరు మృతి చెందగా, ఇంకొకరు మృతిచెందిన అనంతరం కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. పట్టణంలోని దామర్ల కొండయ్య వీధిలో 2, ఉసా సుబ్బయ్య వీధిలో 1 కరోనా కేసులు నమోదయ్యాయి.

పట్టణంలోని RVSCVS స్కూల్ రోడ్ లో ఒక వ్యక్తి రాత్రి మృతి చెందిన విషయం తెలిసిందే.  వేలూరు రోడ్ లో ఈనెల 27వ తేదీన ఒక వ్యక్తి మృతి చెందాడు. అతనికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఈ రోజు తెలిసింది. మొత్తం మీద కరోనా పాజిటివ్ తో ఇరువురు మృతి చెందినట్లు తెలిసింది.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: కరోనా: చిలకలూరిపేట పట్టణంలో కొత్తగా మూడు కేసులు నమోదు... ఇరువురు మృతి Rating: 5 Reviewed By: NEWS UPDATE