న్యూఢిల్లీ:
★ ఎంపీలు భౌతిక దూరం పాటిస్తూ జరగనున్న పార్లమెంట్ వర్ష కాల సమావేశాలు.
★ పార్లమెంట్ సమావేశాలకు ఎంపీలు వ్యక్తిగతంగా హాజరు కావల్సి ఉందంటున్న లోక్సభ, రాజ్యసభలు వర్గాలు.
★ ఆన్ లైన్ లో సమావేశాల నిర్వహణ సాధ్యం కాదని భావిస్తున్న అధికారులు.
★ జులై చివరి వారం లేదా ఆగస్టు మొదటి వారంలో పార్లమెంట్ వర్ష కాల సమావేశాలు ప్రారంభం అయ్యే అవకాశం.
★ పార్లమెంట్ వర్ష కాల సమావేశాల నిర్వహణకు కోసం అవసరమైన ఏర్పాట్లు చేయాలని లోక్సభ, రాజ్యసభ సెక్రటరీ జనరల్స్ కు సూచించిన ఓం బిర్లా, వెంకయ్యనాయుడు
★ కరోనా నేపద్యంలో ఎంపీలు భౌతిక దూరం పాటించాల్సి ఉంటుంది కాబట్టి లోక్సభ, రాజ్యసభతో పాటు పార్లమెంట్ కాంప్లెక్స్లోని ఇతర భవనాల్లో కూడా ఎంపీలకు సీటింగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయం.
★ ఎంపీలు భౌతిక దూరం పాటిస్తూ జరగనున్న పార్లమెంట్ వర్ష కాల సమావేశాలు.
★ పార్లమెంట్ సమావేశాలకు ఎంపీలు వ్యక్తిగతంగా హాజరు కావల్సి ఉందంటున్న లోక్సభ, రాజ్యసభలు వర్గాలు.
★ ఆన్ లైన్ లో సమావేశాల నిర్వహణ సాధ్యం కాదని భావిస్తున్న అధికారులు.
★ జులై చివరి వారం లేదా ఆగస్టు మొదటి వారంలో పార్లమెంట్ వర్ష కాల సమావేశాలు ప్రారంభం అయ్యే అవకాశం.
★ పార్లమెంట్ వర్ష కాల సమావేశాల నిర్వహణకు కోసం అవసరమైన ఏర్పాట్లు చేయాలని లోక్సభ, రాజ్యసభ సెక్రటరీ జనరల్స్ కు సూచించిన ఓం బిర్లా, వెంకయ్యనాయుడు
★ కరోనా నేపద్యంలో ఎంపీలు భౌతిక దూరం పాటించాల్సి ఉంటుంది కాబట్టి లోక్సభ, రాజ్యసభతో పాటు పార్లమెంట్ కాంప్లెక్స్లోని ఇతర భవనాల్లో కూడా ఎంపీలకు సీటింగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయం.

