అమరావతి:
★ జగన్ రెడ్డి అస్తవ్యస్త మద్యం పాలసి, విషంలాంటి బ్రాండ్లు ప్రజల ప్రాణాలు బలితీసుకుంటున్నాయి.
★ మద్యపాన నిషేధం అంటూ ప్రభుత్వ మద్యం దుకాణాలు తెరిచారు.
★ జే ట్యాక్స్ వసూళ్ల కక్కుర్తితో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు
★ నాటు సారా, శానిటైజర్ తాగి కురిచేడులో 10మంది చనిపోవడం బాధాకరం.
★ ఈ మరణాలు ముమ్మూటికీ జగన్రెడ్డి సర్కారు హత్యలే.
★ బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి.
★ వైకాపా లిక్కర్ మాఫియా అరాచకాలకు అడ్డుకట్ట వెయ్యాలి అని అన్నారు.
★ జగన్ రెడ్డి అస్తవ్యస్త మద్యం పాలసి, విషంలాంటి బ్రాండ్లు ప్రజల ప్రాణాలు బలితీసుకుంటున్నాయి.
★ మద్యపాన నిషేధం అంటూ ప్రభుత్వ మద్యం దుకాణాలు తెరిచారు.
★ జే ట్యాక్స్ వసూళ్ల కక్కుర్తితో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు
★ నాటు సారా, శానిటైజర్ తాగి కురిచేడులో 10మంది చనిపోవడం బాధాకరం.
★ ఈ మరణాలు ముమ్మూటికీ జగన్రెడ్డి సర్కారు హత్యలే.
★ బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి.
★ వైకాపా లిక్కర్ మాఫియా అరాచకాలకు అడ్డుకట్ట వెయ్యాలి అని అన్నారు.

