728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 27, 2020

రాజధానిపై వచ్చేనెల 21వరకు స్టేటస్ కో పొడిగింపు

అమరావతి:
★ రాజధాని అంశాలకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో ముగిసిన విచారణ.

★ ఇప్పటివరకు రైతులు, సంఘాలు, ప్రజాప్రతినిధులు ద్వారా మొత్తం 70 పిటిషన్లు.

★ వచ్చే నెల 21 నుంచి రోజువారీ విచారణపై న్యాయవాదులతో చర్చించిన ధర్మాసనం.

★ భౌతికదూరం పాటిస్తే హైకోర్టులోనే విచారణ జరిపేందుకు సిద్ధమని అభిప్రాయ పడ్డారు ధర్మాసనం.

★ స్టేటస్‌కో అమలు సెప్టెంబరు 21 వరకు పొడిగింపు చేస్తూ హైకోర్ట్ ఆదేశం.

★ ఇవాళ్టి వరకు ఉన్న స్టేటస్‌ కో అమలును సెప్టెంబరు 21 వరకు పొడిగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ.

★ తదుపరి విచారణను సెప్టెంబరు 21కి వాయిదా వేసిన హైకోర్ట్.

★ కౌంటర్‌ దాఖలు చేసేందుకు ప్రభుత్వానికి సెప్టెంబరు 11 వరకు, అభ్యంతరాలు చెప్పేందుకు పిటిషనర్లకు సెప్టెంబరు 17 వరకు హైకోర్టు గడువు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: రాజధానిపై వచ్చేనెల 21వరకు స్టేటస్ కో పొడిగింపు Rating: 5 Reviewed By: NEWS UPDATE