అమరావతి:
★ భారీ వర్షాలు, వరదల కారణంగా గత పదిరోజులుగా అల్లాడుతున్న పోలవరం ముంపు బాధితులను ఆదుకోండి.
★ నిన్న నేను వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లోని పోలవరం ముంపు ప్రాంతాలలో పర్యటించడం జరిగింది.
★ గత పది రోజులుగా ప్రజలు కరెంటు లేక చీకట్లో మగ్గుతున్నా అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు.
★ నష్టపోయిన పంటలకు ఎకరానికి రు.25 వేలు పరిహారం అందించాలి.
★ ప్రతి బాధిత కుటుంబానికి రు.20 వేలు ఆర్ధిక సహాయం, నిత్యావసర వస్తువులను సరఫరా చేయాలి.
★ శిబిరాలలో తలదాచుకున్న వారికి ఆహరం, త్రాగునీరు, వైద్యం అందించాలి.
★ పోలవరం నిర్వాసితులకు శాశ్వత పునరావాసం కల్పించి, ఆర్ & ఆర్ ప్యాకేజీ అమలుచేయాలి అని లేఖలో పేర్కొన్నారు.
★ భారీ వర్షాలు, వరదల కారణంగా గత పదిరోజులుగా అల్లాడుతున్న పోలవరం ముంపు బాధితులను ఆదుకోండి.
★ నిన్న నేను వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లోని పోలవరం ముంపు ప్రాంతాలలో పర్యటించడం జరిగింది.
★ గత పది రోజులుగా ప్రజలు కరెంటు లేక చీకట్లో మగ్గుతున్నా అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు.
★ నష్టపోయిన పంటలకు ఎకరానికి రు.25 వేలు పరిహారం అందించాలి.
★ ప్రతి బాధిత కుటుంబానికి రు.20 వేలు ఆర్ధిక సహాయం, నిత్యావసర వస్తువులను సరఫరా చేయాలి.
★ శిబిరాలలో తలదాచుకున్న వారికి ఆహరం, త్రాగునీరు, వైద్యం అందించాలి.
★ పోలవరం నిర్వాసితులకు శాశ్వత పునరావాసం కల్పించి, ఆర్ & ఆర్ ప్యాకేజీ అమలుచేయాలి అని లేఖలో పేర్కొన్నారు.

