728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 12, 2020

భారత్‌లో 23 లక్షలు దాటిన కరోనా కేసులు

న్యూఢిల్లీ:
🔷 భారత్‌లో 23లక్షలు దాటిన కరోనా పాజిటివ్ బాధితుల సంఖ్య.

🔷 నిన్న ఒక్కరేజే 60 వేలకి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు.

🔷 గడిచిన 24గంటల్లో 60,963 కరోనా పాజిటివ్‌ కేసులు.

🔷 834 కరోనా పాజిటివ్ మరణాలు.

🔷 దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 23,29,638 కు చేరింది.

🔷 వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 6,43,948 మందికి కొనసాగుతున్న చికిత్స.

🔷 16,39,599 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి.

🔷 కరోనాతో ఇప్పటి వరకు 46,091 మంది మృతి.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: భారత్‌లో 23 లక్షలు దాటిన కరోనా కేసులు Rating: 5 Reviewed By: NEWS UPDATE