728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 13, 2020

చిలకలూరిపేట నియోజకవర్గంలో నేడు మరో 23 కేసులు నమోదు

చిలకలూరిపేట: నియోజకవర్గంలో ఈరోజు ఎడ్లపాడు మండలం సొలస గ్రామంలో ప్రభుత్వ వైద్యులు ఆధ్వర్యంలో 149 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలో 23 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు.

గ్రామాల వారీగా వివరాలు:
సొలస                     16
కారుచోల                  2
లింగారావుపాలెం       1
వంకాయలపాడు       1
ఎడ్లపాడు                  1
నాదెండ్ల మండలం     1
ఫిరంగిపురం              1

మొత్తంమీద ఈ టెస్టులో 23 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట నియోజకవర్గంలో నేడు మరో 23 కేసులు నమోదు Rating: 5 Reviewed By: NEWS UPDATE