చిలకలూరిపేట: ఎడ్లపాడులోని ఉప్పారపాలెంలో 129 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా 24 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు ప్రకటించారు.
కేసుల వివరాలు:
ఉప్పరపాలెం 15
ఉన్నవ 2
సొలస 2
కొత్తపాలెం 1
కారుచోల 2
చిలకలూరిపేట టౌన్ 2
మొత్తంమీద ఎడ్లపాడు మండల పరిధిలో నిర్వహించిన పరీక్షల్లో ఈరోజు 24 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. వీరిలో ఎడ్లపాడు మండలానికి చెందిన 22 మందిని చిలకలూరిపేటలో ఉన్న కోవిడ్ కేర్ సెంటర్ కు అధికారులు పంపారు.
కేసుల వివరాలు:
ఉప్పరపాలెం 15
ఉన్నవ 2
సొలస 2
కొత్తపాలెం 1
కారుచోల 2
చిలకలూరిపేట టౌన్ 2
మొత్తంమీద ఎడ్లపాడు మండల పరిధిలో నిర్వహించిన పరీక్షల్లో ఈరోజు 24 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. వీరిలో ఎడ్లపాడు మండలానికి చెందిన 22 మందిని చిలకలూరిపేటలో ఉన్న కోవిడ్ కేర్ సెంటర్ కు అధికారులు పంపారు.

