728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 9, 2020

చిలకలూరిపేట పట్టణంలో నేడు మరో 29 కరోనా కేసులు నమోదు

చిలకలూరిపేట: పట్టణంలోని పురుషోత్తపట్నంలో శనివారం జరిగిన కోవిడ్ పరీక్షల్లో 29 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. శనివారం నోడల్ అధికారి డాక్టర్ గోపీనాయక్ ఆధ్వర్యంలో సుమారు రెండు 247 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలో 29 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు దీంతో ఈ సంఖ్య చిలకలూరిపేట పట్టణంలో 639కి చేరువైంది.

ఈరోజు ఉదయం పట్టణంలో 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. దీంతో మొత్తం 39 కేసులు ఈ రోజు నమోదయ్యాయి.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట పట్టణంలో నేడు మరో 29 కరోనా కేసులు నమోదు Rating: 5 Reviewed By: NEWS UPDATE