న్యూఢిల్లీ:
★ కరోనా మహమ్మారి దేశాన్ని ప్రస్తుతం వణికిస్తోంది.
★ నిత్యం వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అవుతున్నాయి.
★ ఈ క్రమంలో రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
★ సాధారణ మెయిల్, ఎక్స్ప్రెస్, సబర్బన్, ప్యాసింజర్ రైలు సర్వీసుల రద్దును వచ్చే నెల (సెప్టెంబర్) ౩౦వ తేదీ వరకు పొడగించినట్లు తెలిపింది.
★ ప్రస్తుతం నడుస్తున్న ప్రత్యేక రైళ్లు మాత్రమే నడుస్తాయని పేర్కొంది.
★ ప్రయాణీకులు కరోనా నేపథ్యంలో తప్పనిసరిగా ప్రయాణ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని రైల్వేశాఖ సూచించింది.
★ ఇంతకు ముందు ఆగస్టు 11 వరకు రైళ్ల రద్దును పొడగించింది.
★ అలాగే ముంబైలో సిబ్బంది కోసం సబర్బన్ రైళ్లు నడవనున్నాయి.
★ ప్రస్తుతం దేశంలో 6,34,945 కరోనా యాక్టివ్ కేసులుండగా, 15,35,743 డిశ్చార్జి కేసులున్నాయి.
★ వైరస్ ప్రభావంతో 43,386 మంది చనిపోయారు.
★ కరోనా మహమ్మారి దేశాన్ని ప్రస్తుతం వణికిస్తోంది.
★ నిత్యం వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అవుతున్నాయి.
★ ఈ క్రమంలో రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
★ సాధారణ మెయిల్, ఎక్స్ప్రెస్, సబర్బన్, ప్యాసింజర్ రైలు సర్వీసుల రద్దును వచ్చే నెల (సెప్టెంబర్) ౩౦వ తేదీ వరకు పొడగించినట్లు తెలిపింది.
★ ప్రస్తుతం నడుస్తున్న ప్రత్యేక రైళ్లు మాత్రమే నడుస్తాయని పేర్కొంది.
★ ప్రయాణీకులు కరోనా నేపథ్యంలో తప్పనిసరిగా ప్రయాణ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని రైల్వేశాఖ సూచించింది.
★ ఇంతకు ముందు ఆగస్టు 11 వరకు రైళ్ల రద్దును పొడగించింది.
★ అలాగే ముంబైలో సిబ్బంది కోసం సబర్బన్ రైళ్లు నడవనున్నాయి.
★ ప్రస్తుతం దేశంలో 6,34,945 కరోనా యాక్టివ్ కేసులుండగా, 15,35,743 డిశ్చార్జి కేసులున్నాయి.
★ వైరస్ ప్రభావంతో 43,386 మంది చనిపోయారు.

