న్యూఢిల్లీ:
🔷 గడిచిన 24 గంటల్లో కొత్తగా 64,553 పాజిటివ్ కేసులు నమోదు.
🔷 దీంతో దేశంలో ఇప్పటి వరకూ నమోదైన కేసుల సంఖ్య 24,61,190 కు చేరింది.
🔷 గడిచిన 24 గంటల్లో 1007 కరోనా పాజిటివ్ మరణాలు నమోదు.
🔷 ఇప్పటి వరకూ కరోనాతో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 48,040.
🔷 గడిచిన 24 గంటల్లో 55,573 మంది కరోనా నుంచి కోలుకోని వివిధ ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్.
🔷 ఇప్పటి వరకూ డిశ్చార్జి అయిన వారి సంఖ్య 17,51,555.
🔷 ప్రస్తుతం దేశంలో 6,61,595 యాక్టివ్ కేసులు.
🔷 గడిచిన 24 గంటల్లో కొత్తగా 64,553 పాజిటివ్ కేసులు నమోదు.
🔷 దీంతో దేశంలో ఇప్పటి వరకూ నమోదైన కేసుల సంఖ్య 24,61,190 కు చేరింది.
🔷 గడిచిన 24 గంటల్లో 1007 కరోనా పాజిటివ్ మరణాలు నమోదు.
🔷 ఇప్పటి వరకూ కరోనాతో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 48,040.
🔷 గడిచిన 24 గంటల్లో 55,573 మంది కరోనా నుంచి కోలుకోని వివిధ ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్.
🔷 ఇప్పటి వరకూ డిశ్చార్జి అయిన వారి సంఖ్య 17,51,555.
🔷 ప్రస్తుతం దేశంలో 6,61,595 యాక్టివ్ కేసులు.

