728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 31, 2020

భారత్‌లో కొత్తగా 78వేల కేసులు.. 971 మరణాలు

న్యూఢిల్లీ:
★ భారత్‌లో కరోనా వైరస్‌ మహమ్మారి విస్తృత వేగంతో వ్యాపిస్తోంది.

★ తాజాగా 24గంటల్లో అత్యధికంగా 78,512 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

★ దీంతో సోమవారం ఉదయానికి దేశంలో కొవిడ్‌-19 బారినపడ్డ వారిసంఖ్య 36,21,245 కు చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ప్రకటించింది.

★ గడిచిన 24గంటల్లో 971 మంది ప్రాణాలు కోల్పోయారు... దింతో దేశవ్యాప్తంగా కొవిడ్‌ సోకి ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 64,469 కి చేరింది.

★ కొవిడ్‌ సోకిన వారిలో ఇప్పటివరకు 27,74,801 మంది కోలుకోనీ డిశ్చార్జ్ అయ్యారు.

★ దేశంలో మరో 7,81,975 మంది బాధితులు చికిత్స పొందుతున్నారని ప్రభుత్వం వెల్లడించింది.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: భారత్‌లో కొత్తగా 78వేల కేసులు.. 971 మరణాలు Rating: 5 Reviewed By: NEWS UPDATE