728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 13, 2020

మూడు ముక్కలాటతో 82 మంది రైతుల్ని బలిగొన్నారు: నారా లోకేష్

అమరావతి:
★ అమరావతిని శ్మశానం అంటూ రాక్షస ఆనందం పొందారు వైకాపా నాయకులు.

★ ఇప్పుడు అమరాతిని నిజంగానే శ్మశానం చెయ్యాలని కంకణం కట్టుకున్నారు జగన్ రెడ్డి.

★ రాజధానికి 95 సెంట్లు భూమి ఇచ్చి 240 రోజుల నుంచి ఉద్యమంలో పాల్గొంటున్న మహిళా రైతు నాగేంద్రమ్మ మృతి చెందటం బాధాకరం.

★ మూడు ముక్కలాటతో 82 మంది రైతుల్ని బలిగొన్నారు.

★ ఇప్పటికైనా మూర్ఖత్వాన్ని వదిలిపెట్టి జగన్ రెడ్డి మానవత్వంతో ఆలోచించాలి.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: మూడు ముక్కలాటతో 82 మంది రైతుల్ని బలిగొన్నారు: నారా లోకేష్ Rating: 5 Reviewed By: NEWS UPDATE