అమరావతి:
🔷 ఈ రోజు ఉదయం 11 గంటలకు సచివాలయంలో ఏపీ క్యాబినెట్ భేటీ.
🔷 పలు కీలక అంశాలపై క్యాబినెట్ లో చర్చ.
🔷 ఇండస్ట్రియల్ పాలసీకి ఆమోదం తెలపనున్న క్యాబినెట్.
🔷 వైఎస్ఆర్ ఆసరా పథకంకు ఆమోదం తెలిపనున్న క్యాబినెట్.
🔷 డిసెంబర్ నుండి నాణ్యమైన బియ్యం పంపిణీపై క్యాబినెట్ లో చర్చ.
🔷 వైఎస్సార్ భీమాపై చర్చించనున్న ఏపీ క్యాబినెట్.
🔷 బిసి కులాలకు కార్పొరేషన్ లు ఏర్పాటుపై క్యాబినెట్ లో నిర్ణయం తీసుకునే అవకాశం.
🔷 జగనన్న విద్య కానుకపైన చర్చించనున్న క్యాబినెట్.
🔷 తిరిగి మధ్యాహ్నం 1.30కు తాడేపల్లిలోని నివాసానికి చేరుకోనున్న సీఎం.
🔷 బోటు యార్డ్ వద్ద నూతనంగా నిర్మించిన మోడల్ హౌస్ ను సీఎం పరిశీలించే అవకాశం.
🔷 ఈ రోజు ఉదయం 11 గంటలకు సచివాలయంలో ఏపీ క్యాబినెట్ భేటీ.
🔷 పలు కీలక అంశాలపై క్యాబినెట్ లో చర్చ.
🔷 ఇండస్ట్రియల్ పాలసీకి ఆమోదం తెలపనున్న క్యాబినెట్.
🔷 వైఎస్ఆర్ ఆసరా పథకంకు ఆమోదం తెలిపనున్న క్యాబినెట్.
🔷 డిసెంబర్ నుండి నాణ్యమైన బియ్యం పంపిణీపై క్యాబినెట్ లో చర్చ.
🔷 వైఎస్సార్ భీమాపై చర్చించనున్న ఏపీ క్యాబినెట్.
🔷 బిసి కులాలకు కార్పొరేషన్ లు ఏర్పాటుపై క్యాబినెట్ లో నిర్ణయం తీసుకునే అవకాశం.
🔷 జగనన్న విద్య కానుకపైన చర్చించనున్న క్యాబినెట్.
🔷 తిరిగి మధ్యాహ్నం 1.30కు తాడేపల్లిలోని నివాసానికి చేరుకోనున్న సీఎం.
🔷 బోటు యార్డ్ వద్ద నూతనంగా నిర్మించిన మోడల్ హౌస్ ను సీఎం పరిశీలించే అవకాశం.

