న్యూఢిల్లీ:
★ కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు అమలు చేస్తున్న చర్యల్లో భాగంగా అంతర్రాష్ట్ర ప్రయాణాలపై ఆంక్షలు విధించవద్దని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను కోరింది.
★ హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా శనివారం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు రాసిన లేఖలో అంతర్రాష్ట్ర ప్రయాణాలను, సరుకుల రవాణాను కోవిడ్-19 ఆంక్షల పరిథిలోకి తేవద్దని కోరారు.
★ కేంద్రం ఇటువంటి సూచనలు గతంలో కూడా చేసిన సంగతి తెలిసిందే.
★ అంతర్రాష్ట్ర ప్రయాణాలను, సరుకు రవాణాను ఆపడం వల్ల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అజయ్ భల్లా తన లేఖలో పేర్కొన్నారు.
★ కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు అమలు చేస్తున్న చర్యల్లో భాగంగా అంతర్రాష్ట్ర ప్రయాణాలపై ఆంక్షలు విధించవద్దని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను కోరింది.
★ హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా శనివారం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు రాసిన లేఖలో అంతర్రాష్ట్ర ప్రయాణాలను, సరుకుల రవాణాను కోవిడ్-19 ఆంక్షల పరిథిలోకి తేవద్దని కోరారు.
★ కేంద్రం ఇటువంటి సూచనలు గతంలో కూడా చేసిన సంగతి తెలిసిందే.
★ అంతర్రాష్ట్ర ప్రయాణాలను, సరుకు రవాణాను ఆపడం వల్ల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అజయ్ భల్లా తన లేఖలో పేర్కొన్నారు.

