728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 2, 2020

రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ర్టేషన్‌ ధరల పెంపునకు రంగం సిద్ధం

అమరావతి:
★ అయితే సాధారణంగా ఏటా అమలుచేసే ఆగస్టు ఒకటో తేదీ నుంచి కాకుండా.. కరోనా నేపథ్యంలో ఆగస్టు 10వ తేదీ నుంచి ఈ పెంపును అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించింది.

★ ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ, ఎక్సైజ్‌, రిజిస్ర్టేషన్‌ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌భార్గవ ఆదేశాలు జారీచేసినట్లు తెలిసింది.

★ ఇప్పటికే రిజిస్ర్టేషన్ల శాఖ విలువల పెంపుపై దాదాపుగా కసరత్తు పూర్తిచేసింది.

★ ఏయే సర్వే నంబర్లు, ఏ ప్రాంతాల్లో ఎంతెంత విలువలు పెంచాలని నిర్ణయం తీసుకుంటారో.. వాటన్నింటినీ రిజిస్ర్టేషన్‌ శాఖ వెబ్‌సైట్‌లో 15 రోజుల ముందే పెడతారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ర్టేషన్‌ ధరల పెంపునకు రంగం సిద్ధం Rating: 5 Reviewed By: NEWS UPDATE