Home > NEWS > మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కరోనా పాజిటివ్ NATIONAL NEWS మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కరోనా పాజిటివ్ న్యూఢిల్లీ: ★ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కరోనా వైరస్ సోకింది. ★ ఈమేరకు కరోనా పరీక్షల్లో పాజిటివ్గా నిర్ధరణ అయినట్లు పణబ్ ముఖర్జీ తన ట్వీట్లో పేర్కొన్నారు. ★ వారం రోజులుగా తనను కలిసిన వారంతా హోం ఐసోలేషన్లో ఉంటూ కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని ప్రణబ్ సూచించారు. Advertisements NATIONAL NEWS August 10, 2020