728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 20, 2020

చిలకలూరిపేట: రాజీవ్ గాంధీకి నివాళి అర్పించిన కాంగ్రెస్ నేతలు

చిలకలూరిపేట: మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా చిలకలూరిపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమములో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఎం.రాధాకృష్ణ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బేతంచర్ల రామకోటేశ్వరరావు, అనిల్ కుమార్, శ్రీనివాస రావు కోటేశ్వరావు, సుబ్రహ్మణ్యం, పృద్వీ సాయి, తదితరులు పాల్గొన్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: రాజీవ్ గాంధీకి నివాళి అర్పించిన కాంగ్రెస్ నేతలు Rating: 5 Reviewed By: NEWS UPDATE