పట్టణంలో నీటి కుళాయిల్లో మురికి నీరు వస్తుందని, లీకులు సరి చేయడంలో ఇంజనీరింగ్ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని రాధాకృష్ణ ధ్వజమెత్తారు. ఇప్పటికైనా పురపాలక సంఘ ఆధ్వర్యంలో అధికారులు తమ విధి నిర్వహణలో భాగంగా పురప్రజలకు ఉపయోగపడేలా విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని వీరు జిల్లా ఉన్నత అధికారులను కోరారు.
ప్రజలకు అవగాహన కల్పించడంలో అధికారులు ఫెయిల్: రాధాకృష్ణ
పట్టణంలో నీటి కుళాయిల్లో మురికి నీరు వస్తుందని, లీకులు సరి చేయడంలో ఇంజనీరింగ్ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని రాధాకృష్ణ ధ్వజమెత్తారు. ఇప్పటికైనా పురపాలక సంఘ ఆధ్వర్యంలో అధికారులు తమ విధి నిర్వహణలో భాగంగా పురప్రజలకు ఉపయోగపడేలా విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని వీరు జిల్లా ఉన్నత అధికారులను కోరారు.
