728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 12, 2020

ఈ రాష్ట్రంలో అసలు పాలనాయంత్రాంగం ఉందా?: చంద్రబాబు

అమరావతి:
★ గురుదేవో భవః అని భావించే సమాజం మనది.

★ అలాంటిది నెల్లూరులోని మనుబోలు జడ్పీ హైస్కూల్ హెడ్మాస్టర్ రమేష్‍కుమార్ తనకు కరోనా పాజిటివ్ అని, ఆసుపత్రిలో చేర్చుకుని తన ప్రాణాలను కాపాడమని..  ఆసుపత్రి సిబ్బందిని, అధికారులను, వైసీపీ నేతలను వేడుకున్నా ఎవరూ పట్టించుకోలేదు.

★ చివరికి రమేష్ కన్నుమూశారు.

★ నాడు ఒక హెడ్మాస్టర్ ఉండేవారు. నేడు లేరు. ఇదేనా మీ నాడు-నేడు?

★ ఈ రాష్ట్రంలో అసలు పాలనాయంత్రాంగం ఉందా?

★ తమ ప్రాణాలను కాపాడమని వేడుకుంటూ చనిపోడానికా ప్రజలు ఓట్లేసి అధికారమిచ్చింది.

★ ఇలాంటి వీడియోలు చూస్తుంటే బాధేస్తోంది.

★ ప్రభుత్వంలో మాత్రం స్పందన లేదు అని అన్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఈ రాష్ట్రంలో అసలు పాలనాయంత్రాంగం ఉందా?: చంద్రబాబు Rating: 5 Reviewed By: NEWS UPDATE