728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 7, 2020

రన్‌వేపై జారి పడిన బోయింగ్‌... ఇద్దరు మృతి

కేరళ:
★ కేరళలోని కోజికోడ్‌ విమానాశ్రయంలో రన్‌వే నుంచి ఎయిర్‌ ఇండియాకు చెందిన బోయింగ్‌ విమానం జారింది.

★ ప్రమాదంలో పైలట్‌తో సహా ఇద్దరు మృతి చెందారు.

★ దుబాయ్‌ నుంచి కోజికోడ్‌ వస్తుండగా రన్‌వే పై నుంచి జారింది.

★ విమానంలో ఆరుగురు సిబ్బందితో సహా 191 మంది ఉన్నారు.

★ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తున్నారు.

★ ప్రమాదంలో బోయింగ్‌ విమానం రెండు ముక్కలైంది.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: రన్‌వేపై జారి పడిన బోయింగ్‌... ఇద్దరు మృతి Rating: 5 Reviewed By: NEWS UPDATE