అమరావతి:
★ ప్రైవేట్ ల్యాబ్ లలో కోవిడ్ నిర్ధారణ పరీక్షల ధరల తగ్గింపు.
★ గతంలో 2900 ఉన్న స్వాబ్ టెస్ట్ ధరను 1900 కు తగ్గింపు.
★ ప్రభుత్వం పంపించే శాంపిల్స్ టెస్టింగ్ ధర 2400 నుంచి 1600 కు తగ్గింపు.
★ కరోనా నిర్ధారణ కిట్టుల తయారీ పెరగడంతో ధరలు తగ్గించిన ప్రభుత్వం.
★ ఎక్కువమంది అనుమానితులకు పరీక్షలు అందుబాటులో ఉండాలని రేట్లు తగ్గించినట్లు పేర్కొన్న ప్రభుత్వం.
★ అన్ని జిల్లాల వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ప్రయివేట్ ల్యాబుల ధరలపై పర్యవేక్షణ ఉంచాలని ఆదేశాలు.

